Download Now Banner

This browser does not support the video element.

పిఠాపురం మత్స్యకార సమస్యలు పరిష్కరించాలని మత్స్య శాఖ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ

Pithapuram, Kakinada | Sep 2, 2025
ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై మంత్రికి వినతి కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు వినతిపత్రం సమర్పించారు.అనంతరం ఆయన ఫిషరీస్ శాఖ కమిషనర్ ను మత్స్యకార నాయకులతో కలిసి కలిశారు.మత్స్యకారుల సమస్యలపై మంత్రి, కమిషనర్ సానుకూలంగా స్పందించారని మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాకు మంగళవారం సాయంత్రం ప్రకటనలో ఐదు గంటలకు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us