Download Now Banner

This browser does not support the video element.

ఖమ్మం అర్బన్: ఖమ్మంలో బిఆర్ఎస్ నాయకులు నిరసన పలువురు అరెస్ట్

Khammam Urban, Khammam | Sep 2, 2025
కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణ పేరుతో సీబిఐ కి అప్పగించడాన్ని నిరసిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రేసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఖమ్మం నగరంలోని స్థానిక జేడ్పి సెంటర్ లో బీఆర్ఎస్ నగర కమీటీ అధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కాళేశ్వరంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు.పరిపాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రేస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని ధ్వజం ఎత్తారు. బీఆర్ఎస్ నాయకుల పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆరోపించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us