Download Now Banner

This browser does not support the video element.

కమలాపురం: కమలాపురం : 'మహానాడు' వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర డిజిపి హరీష్ గుప్తా

Kamalapuram, YSR | May 24, 2025
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చింతకొమ్మదిన్నె మండలం పబ్బాపురం వద్ద ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగనున్న 'మహానాడు' నేపథ్యంలో శనివారం రాష్ట్ర డి.జి.పి శ్రీ హరీష్ కుమార్ గుప్తా, అడిషనల్ డిజి మధుసూదన్ రెడ్డి వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పార్కింగ్ ప్రదేశాలు, ప్రధాన వేదిక, ఫుడ్ కోర్ట్ ల వద్ద చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు పలు సూచనలిచ్చారు. అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు సూచించారు. 'మహానాడు' కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్న
Read More News
T & CPrivacy PolicyContact Us