Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: ప్రజా సంక్షేమ కోసమే తాము పనిచేస్తున్నాం జిల్లా గ్రంధాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి

Hanwada, Mahbubnagar | Aug 23, 2025
ప్రజలకు సేవలు అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ప్రజాపాలన దిశగా కొనసాగుతున్నామని గ్రంథాలయ చైర్మన్ తెలిపారు సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉందని ప్రజలకు చేతనిచ్చే దిశగానే తమ పని చేస్తున్నామని ఆయన తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us