Download Now Banner

This browser does not support the video element.

కోడుమూరు: పసుపలలో గ్రీవెన్స్ ప్రోగ్రాం నిర్వహించిన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, అర్జీలు సమర్పించిన పలువురు బాధితులు

Kodumur, Kurnool | Aug 22, 2025
కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం ఉదయం పసుపల గ్రామంలోని తన నివాసంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు అర్జీ రూపంలో ఇచ్చుకున్నారు. సమస్యలపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us