Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: జగిత్యాల పట్టణంలో శుక్రవారం రోజు జరిగే గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని -పట్టణ సీఐ కరుణాకర్

Jagtial, Jagtial | Sep 4, 2025
జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు. ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుకున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం జరిగే గణేష్ మండప నిర్వాహకులు గణేష్ నిమజ్జన శోభాయాత్ర ను మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభించాలని గణేష్ శోభాయాత్ర శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని అలా జరుపుకోవడం వలన పట్టణ ప్రజలు భక్తులు ఆ గణనాథుని శోభాయాత్ర వీక్షించగలరని తెలిపారు.గతంలో వినాయక శోభాయాత్రలో రోడ్డుపైనే గణనాథుని విగ్రహాలను వదిలి వెళ్లారని అలా వెళ్లకూడదని నిమజ్జనం చేసినా తరువాతనే వెళ్లాలని గ
Read More News
T & CPrivacy PolicyContact Us