స్వర్ణాంధ్ర 20047 అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా 20 సూత్రాల కార్యక్రమాలను తిరుపత జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని 20 సూత్రాల అమలు కార్యక్రమ చైర్మన్ లంకా దినకర్ అన్నారు జిల్లాలో అమలవుతున్న జలజీవన్ మిషన్ అమృత 1.0 విద్య వైద్య ఉపాధి హామీ శాఖలకు సంబంధించి పథకాలు అమలుపై సమీక్ష నిర్వహించారు రాష్ట్రానికి 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు సాధించామని ఆయన అన్నారు.