Download Now Banner

This browser does not support the video element.

తిరుపతిలో వైభవంగా వినాయక నిమజ్జనాలు

India | Aug 31, 2025
వినాయక చవితి వేడుకల్లో భాగంగా 5వ రోజు ఆదివారం తిరుపతిలోని పలు ప్రాంతాల నుంచి వినాయక సాగర్ వద్దకు వందలాది వినాయక విగ్రహాలు చేరుకున్నాయి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసులు ఎంహెచ్ఓ డాక్టర్ యు అన్వేష్ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు పర్యావరణాన్ని కాపాడేందుకు తిరుపతి ప్రజలు తమ వంతు కృషి చేశారని కొని యాడారు
Read More News
T & CPrivacy PolicyContact Us