Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: కలెక్టరేట్ నిర్మాణానికి భీమవరంలో స్థలాలు లేవని ఎవరు చెప్పారు?: శాసనమండలి చైర్మన్ మోషేను రాజు

Bhimavaram, West Godavari | Aug 28, 2025
భీమవరంలో కలెక్టరేట్ నిర్మించడానికి స్థలాలు ఉన్నాయని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు అన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణంపై గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. భీమవరం మార్కెట్ యార్డులో 20 ఎకరాలు, తాలూకా ఆఫీసు వద్ద 6 ఎకరాల స్థలం ఉందన్నారు. అసలు పట్టణంలో స్థలం లేదని రఘురామకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు రఘురామ, రామాంజనేయులు ప్రజల్ని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us