Download Now Banner

This browser does not support the video element.

స్మార్ట్ సిటీ పెండింగ్ పండ్లు త్వరగా పూర్తి చేయండి : జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్

India | Aug 28, 2025
స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అధికారుల నాదే చించారు తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 40వ సమావేశం గురువారం జరిగింది ఇందులో డైరెక్టర్లు పాల్గొని పనుల పురోగతి గురించి చర్చించారు. పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు సిక్స్ మెగావాట్స్ సోలార్ ప్రాజెక్ట్ పరిశీలించి పి పి మోడ్ లో నిర్వహణ చేసేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ప్రాజెక్టుతో పాటు ప్రస్తుతం పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేసేలా
Read More News
T & CPrivacy PolicyContact Us