Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం నగరంలోని రంగస్వామి నగర్కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి అదృశ్యం

Anantapur Urban, Anantapur | Aug 28, 2025
అనంతపురం నగరంలోని రంగస్వామి నగర్ కు చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి అదృశ్యం అయినట్లు త్రీ టౌన్ పోలీసులు వెల్లడించారు. గురువారం సాయంత్రం 7:00 సమయంలో నోటుబుక్కు కొనుక్కొని వస్తానని ఇంటి నుంచి వెళ్లినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారు గురువారం రాత్రి 10 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us