Download Now Banner

This browser does not support the video element.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలలలోపే పేదలకు అన్యాయం చేస్తోంది: పెదకళ్లెపల్లిలో మాజీ MLA సింహాద్రి రమేష్ బాబు

Machilipatnam South, Krishna | Aug 24, 2025
పెదకళ్లెపల్లి లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలలలోపే పేదలకు అన్యాయం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు ఆరోపించారు. మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి గ్రామంలో పింఛన్ కోల్పోయిన దివ్యాంగులు తాడేపల్లి లక్ష్మణరావు, కేతరాజు నాగమల్లేశ్వరమ్మలను ఆయన పరామర్శించారు. వలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తానని చెప్పి మోసం చేశారని రమేష్బాబు విమర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us