Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

Sircilla, Rajanna Sircilla | Aug 26, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ గ్రంథాలయం ముందు ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి లు హాజరై మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదర్శ దంపతుల మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ల విగ్రహాలను జిల్లా కేంద్ర
Read More News
T & CPrivacy PolicyContact Us