Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: సుభద్రాపురం సమీప జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్ పైనుంచి వాగులోకి దూసుకుపోయిన కార్, ప్రయాణికులు క్షేమం

Srikakulam, Srikakulam | Sep 5, 2025
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం సుభద్రపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఒక కారు అదుపుతప్పి డివైడర్ పైనుంచి రోడ్డు పక్కన ఉన్న వాగులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన కారును క్రేన్ సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us