Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం నగరంలోని పిటిసి సమీపంలో నిప్పంటించుకుని యువకుడు ఆత్మహత్య

Anantapur Urban, Anantapur | Sep 12, 2025
అనంతపురం నగరంలోని పిటిసి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్ద నగరంలోని ఆరవ రోడ్డుకు చెందిన ఎస్ మొహమ్మద్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దీంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us