Download Now Banner

This browser does not support the video element.

నగరి: ఆదిపరాశక్తి ఆలయం మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి రోజా

Nagari, Chittoor | Sep 7, 2025
నిండ్ర మండలం దళితవాడ లో నూతనంగా నిర్మించిన శ్రీ మేల్ మరువత్తూర్ ఆదిపరాశక్తి అమ్మవారి ఆలయం మహా కుంభాభిషేక మహోత్సవంలో మాజీ మంత్రి ఆర్ కే రోజా ఆదివారం పాల్గొన్నారు.ఆలయ పూజారులు విశేష పూజలు నిర్వహించి, వేద మంత్రాల మధ్య ప్రత్యేక ఆశీర్వాదాలు అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us