Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: మహబూబ్నగర్ పట్టణంలోని పార్కులను సుందరీ కర్ణ చేసే బాధ్యత తీసుకున్నాం ఎమ్మెల్యే ఎన్ ఎం శ్రీనివాస్ రెడ్డి

Hanwada, Mahbubnagar | Aug 1, 2025
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్కులను వస్తుంది కరణ చేసే బాధ్యత తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు నిధులతో పార్కులని అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో వాటిని పరిశీలించి పార్కులను మరిన్ని నిధులను కేటాయించి అన్ని వాటిల్లోని పార్కులను సుందరీ కర్ణ చేసే పనులలో నిమగ్నమయ్యామని ఎమ్మెల్యే తెలిపారు ముడా నిధులు విడుదల చేస్తున్న చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే
Read More News
T & CPrivacy PolicyContact Us