Download Now Banner

This browser does not support the video element.

గూడూర్: గూడూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం లారీని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

Gudur, Mahabubabad | Jan 28, 2025
మహబూబాబాద్ జిల్లా,గూడూరు మండలం,అప్పరాజు పల్లి గ్రామంలో ఓ మిల్లులో విశ్వసినియ సమాచారం మేరకు ఒక లారీ పిడిఎస్ బియ్యం పట్టుకోవడం జరిగిందని,టాస్క్ ఫోర్స్ ఓఎస్డి ప్రభాకర్ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు దాడి నిర్వహించి మోపెడు బండ్లతో పాటు లారీ బియ్యం పట్టుకొని, కేసు నమోదు చేసి,విచారణ చేస్థున్నట్లు ఆయన పేర్కొన్నారు. 430 బస్తాల దొడ్డు బియ్యం ఉన్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us