Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: దొంగతనం కేసులో పట్టుబడ్డ నిందితులు అరెస్టు, వివరాలు వెల్లడించిన గోదావరిఖని ఇంచార్జి ఏసిపి జి.కృష్ణ

Ramagundam, Peddapalle | Jul 11, 2025
దొంగతనం కేసులో పట్టుబడిన నిందితుల అరెస్టు వివరాలను గోదావరిఖని ఇంచార్జి ఏసిపి జి కృష్ణ వెల్లడించారు. పట్టుబడిన నేరస్తుల వివరాలలో కాకట్ల కేశవరెడ్డి, బాణాల విష్ణు అదుపులోకి తీసుకున్నట్టునిందితుల నుండి స్వాధీనం చేసుకున్నతల ఏసిపి కృష్ణ పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us