Download Now Banner

This browser does not support the video element.

నందికొట్కూరులో ఆకట్టుకుంటున్న గణేషుడు, కళ్లు మూసి తెరుస్తున్న రీతిలో వినాయకుడి ప్రతిష్ట

Nandikotkur, Nandyal | Aug 27, 2025
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబా పేటలో బుధవారం గణేష్ ధార్మిక సంఘం ఏర్పాటు చేసిన భారీ వినాయకుని విగ్రహం, భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది, లక్ష రూపాయల వ్యయంతో హైదరాబాదు నుంచి తెప్పించిన ఈ వినాయకుడు మూసి తెరవడం విశేషంగా ఆకట్టుకుంటుంది, భక్తులు హాజరై పూజలు నిర్వహిస్తున్నారు వినాయక చవితి సందర్భంగా ఐదు రోజులపాటు విస్తృతంగా వినాయకుడికి పూజ కార్యక్రమాలు జరగనున్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us