Download Now Banner

This browser does not support the video element.

గిరిజనుల హక్కుల సాధనకు కాకినాడ కలెక్టరేట్ వద్ద వినూత్న రీతిలో ధర్నా

India | Sep 8, 2025
కాకినాడ జిల్లాలోని 59 గిరిజన గ్రామాలను కలిపి పెద్దమల్లపురం మండలం ఏర్పాటు చేయాలని కోరుతూ గిరిజన హక్కుల సాధన సంఘం వినూత్నంగా నిరసన తెలిపింది సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్ వరకు గిరిజన సంఘాల ప్రతినిధులు తమ సంప్రదాయ పద్ధతిలో ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టరేట్లోని అధికారులకు వినతిపత్రం అందజేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us