Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: మద్దికేర మండలంలో పసుపుతో వినాయక విగ్రహం వినూత్నంగా నిర్వహించిన గ్రామస్తులు

Pattikonda, Kurnool | Aug 27, 2025
పత్తికొండ నియోజకవర్గం లో భారీ వినాయక విగ్రహాలు వినూత్నంగా మద్దికేర మండల కేంద్రంలోని కొండమ్మ బావిలో 15 కేజీలపసుపుతో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు.ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఈ విగ్రహాన్నిపసుపుతోనే తయారు చేస్తారు. బుధవారం నిర్వాహకులైన అనీఫ్, గౌడ్తెలిపిన వివరాల ప్రకారం, మూడు రోజుల పాటు అన్నదానకార్యక్రమం నిర్వహించి, మూడవ రోజు విగ్రహ నిమజ్జనంచేస్తారు.
Read More News
T & CPrivacy PolicyContact Us