Download Now Banner

This browser does not support the video element.

సంతనూతలపాడు: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్

Santhanuthala Padu, Prakasam | Aug 22, 2025
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ప్రాంతంలోని సమస్యలపై ఇచ్చిన అర్జీలను ఎమ్మెల్యే విజయ్ కుమార్ స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us