Download Now Banner

This browser does not support the video element.

గిద్దలూరు: రాచర్ల మండలంలోని పారం గ్రామం సమీపంలో పెద్దపులి సంచారం, అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలను హెచ్చరించిన అటవీ శాఖ అధికారులు

Giddalur, Prakasam | Aug 22, 2025
పెద్దపులి సంచారంతో రాచర్ల ఫారం గ్రామానికి చెందిన గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొదట చిరుత పులిగా భావించిన అటవీశాఖ అధికారులు పాదముద్రల పరిశీలన అనంతరం పెద్దపులిగా శుక్రవారం నిర్ధారించారు. గ్రామస్తులు ఎవరు ఈ ప్రాంతాలలోకి పశువులను మేత కోసం పంపవద్దని అంతేకాకుండా ప్రజలు ఎవరు ఒంటరిగా రాచర్ల ఫారం సమీపంలోని పొలాల వైపు రావద్దని అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. పులి కదలికల పరిశీలన కోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us