Download Now Banner

This browser does not support the video element.

మెదక్: రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు చేతి కోల్పోయిన గట్టు శ్రీనివాస్ పెన్షన్ రేషన్ బియ్యం మంజూరు చేయాలని ప్రజావాణిలో వినతి

Medak, Medak | Sep 8, 2025
గత రెండు సంవత్సరాల క్రితం మేడ్చల్ నుండి జాతీయ రహదారిపై గుట్ట లేని వాహనం ఢీకొన్న ప్రమాదంలో రెండు కాళ్లు ఒక చేతికి పోగొట్టుకున్న ఉపరి మేస్త్రి గట్టు శ్రీనివాస్ తనకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ సోమవారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధానిలో దరఖాస్తు చేసుకున్నారు తన కూతురు జన్మించి ఎనిమిది సంవత్సరాలైనా బియ్యం రావడంలేదని బియ్యం మంజూరు చేయాలని కోరారు ఈ సందర్భంగా టీడీపీడి స్పందించి మీసేవ వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు
Read More News
T & CPrivacy PolicyContact Us