Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: నర్సాపూర్ అడవిలో నాలుగు నెలల పసికందును పడవేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు

Narsapur, Medak | Jun 22, 2025
మెదక్ జిల్లా నర్సాపూర్లో దారుణం చోటుచేసుకుంది నర్సాపూర్ సమీపంలోని కొండాపూర్ అడవి ప్రాంతంలో నాలుగు నెలల పసికందులు గుర్తుతెలియని వ్యక్తులు వదిలివేసి వెళ్లారు అటుగా వెళుతున్న వారు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు బాలుని కాపాడి సంరక్షణ కేంద్రానికి తరలించారు
Read More News
T & CPrivacy PolicyContact Us