Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది

Ibrahimpatnam, Rangareddy | Sep 12, 2025
రంగారెడ్డి జిల్లా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని నమోదైన ఫోక్స్ షో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషెడ్ దాఖలు చేసిన అనంతరం శుక్రవారం ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడు కార్న్ దినేష్ అలియాస్ చిన్నాకు 20 ఏళ్ల జైలు శిక్ష రూ 15 వేల జరిమానా, బాధితురాలికి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పు వెలువరించింది.
Read More News
T & CPrivacy PolicyContact Us