Download Now Banner

This browser does not support the video element.

,ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి చిత్తూరుఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కి పాలాభిషేకం

Chittoor Urban, Chittoor | Aug 28, 2025
శ్రీ శక్తి పథకం విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో చిత్తూరు నగరంలోని మహిళలు తో నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన శ్రీ శక్తి విజయోత్సవ సభలో చిత్తూరు నగర మేయర్ ఆముద చూడ చైర్మన్ హేమలత మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కి పాలాభిషేకం చేసి తెలుగుదేశం పార్టీకి మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తారు
Read More News
T & CPrivacy PolicyContact Us