రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి సుగ్గవాసి బాలసుబ్రహ్మణ్యం సమక్షంలో టీడీపీలో చేరిన వీరబల్లి మండలంలోని 350 కుటుంబాలు