కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మఠం పంచాయతీ గంగా దిమ్మనపల్లి గ్రామస్తులు కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు కుప్పం పులమనేరు జాతీయ రహదారి నుంచి ఎం శాంతపల్లి గ్రామ కలుపుకుని దండకం వరకురోడ్డు ఉందన్నారు ఇది ప్రభుత్వ రెవెన్యూ రికార్డులో ఉందని గతంలో టిడిపి ప్రభుత్వం అన్నారు అయితే ఇటీవల గంగ తిమ్మనపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి థర్డ్ వేయడానికి అడ్డుకున్నారని నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో గ్రామస్తులు మాట్లాడుతూ తమకు రోడ్డు కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు