విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని నగర మేయర్ వసీం కూటము ప్రభుత్వంపై మండిపడ్డాడు.ఫీజు రీయిమెంట్ బకాయిలు విడుదల అనంతపురంలో
Anantapur Urban, Anantapur | Dec 5, 2025
అనంతపుర నగరంలో విద్యార్థులకు ఫీజు రీయిమెంట్ బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నగర మేయర్ వసీం. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. విద్యార్థుల సమస్యల పరిష్కరించాలన్నారు.
విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని నగర మేయర్ వసీం కూటము ప్రభుత్వంపై మండిపడ్డాడు.ఫీజు రీయిమెంట్ బకాయిలు విడుదల అనంతపురంలో - Anantapur Urban News