శామీర్పేట: కీసరలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల పాఠశాలను తనిఖీ చేసి, మెనూ ప్రకారం భోజనం అందించాలని అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ఆదేశం