మదనపల్లి బీటీ కళాశాల మైదానంలో యోగా డే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చామకూరి మంగళవారం సాయంత్రం మదనపల్లిలో తెలిపారు