అశ్వారావుపేట: దమ్మపేట మండలం నాగులపల్లి గ్రామంలో కార్డెన్ సర్చ్ నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని 32 వాహనాలను సీజ్ చేసిన పోలీసులు