కుకునూరు పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు క్రమశిక్షణ, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, గంజాయి ఇతర మత్తు పదార్థాలు, ఈవిటీజింగ్ గురించి అవగాహన కల్పించిన కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్, గజ్వేల్ షీటీమ్ బృందం.
Siddipet, Telangana | Jul 15, 2025